జియో వాడకంపై సరికొత్త నిజాలు..

జియో త‌మ సిమ్ కార్డుల‌ను అత్య‌ధికంగా ఏయే ప్రాంతాల్లో వాడుతున్నారో తెలిపింది.

By Hazarath
|

టెలికం రంగంలోకి ఎంట్రీ ఇస్తూనే ఎవ్వ‌రూ ఊహించ‌నంత మంది వినియోగ‌దారుల‌ను సొంతం చేసుకున్న జియో... త‌మ సిమ్ కార్డుల‌ను అత్య‌ధికంగా ఏయే ప్రాంతాల్లో వాడుతున్నారో తెలిపింది. రాష్ట్రాల వారీగా జాబితాను విడుదల చేసింది. ఇందులో మనోళ్లే జియోని ఎక్కువగా వాడుతున్నారని జియో తెలిపింది.

జియో 4జీ ఫోన్ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ 90.4 లక్షల మంది జియో ఖాతాదారులతో అగ్రస్థానంలో నిలిచింది.

త‌రువాతి స్థానంలో తమిళనాడు, గుజరాత్

త‌రువాతి స్థానంలో తమిళనాడు, గుజరాత్

ఆ త‌రువాతి స్థానంలో తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 80.1 లక్షల మంది వినియోగదారుల చొప్పున జియోను వాడుతున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది.

ఈశాన్య భారతంలో అత్య‌ల్పం

ఈశాన్య భారతంలో అత్య‌ల్పం

జియో యూజ‌ర్ల సంఖ్య ఈశాన్య భారతంలో అత్య‌ల్పంగా ఉంది. అక్క‌డ‌ మొత్తం 90 వేల మంది మాత్రమే జియోను వాడుతున్నారు.

ముంబై నుంచే 50 లక్షల మంది

ముంబై నుంచే 50 లక్షల మంది

ఇక‌ మహారాష్ట్ర, ఢిల్లీలో 70.7 లక్షల మంది చొప్పున జియో వినియోగ‌దారులు ఉన్నారు. అయితే, మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై నుంచే 50 లక్షల మంది జియోను వాడుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ..

ఉత్తరప్రదేశ్‌లో ..

అతిపెద్ద రాష్ట్ర‌మైన‌ ఉత్తరప్రదేశ్‌లో 6.9 మిలియన్ల యూజ‌ర్లు ఉన్న‌ట్లు జియో ప్ర‌తినిధులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 6.1 మిలియన్ల మంది జియో వాడుతున్నారు

Best Mobiles in India

English summary
Andhra Pradesh, Tamil Nadu emerge as top circles for Reliance Jio with highest userbase read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X