Home
News

ఎయిర్‌టెల్ సాహసం : చెన్నై వాసులకు ఉచిత టాక్ టైం

By Hazarath

తీవ్రమైన వర్షాలతో తల్లడిల్లుతున్న తమిళనాడుకు ఎయిర్ టెల్ తన వంతుగా సాంత్వన చేకూర్చింది. ఉచిత ఫోన్ కాల్స్ సౌకర్యాన్ని అక్కడ అందుబాటులోకి తెచ్చింది.

Read more: శోకసంద్రంలో చెన్నై : కదిలిన తారా లోకం

Airtel

ప్రతి ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ వినియోగదారుడికి ఉచితంగా రూ. 30 బ్యాలన్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కష్టమర్లు 10 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకునేలా వెసులుబాటు కల్పించింది.

Read more: రూ. 3 లక్షల కోట్లు దానం చేసిన ఫేస్‌బుక్ సీఈఓ

Airtel

ఇక మొబైల్ డేటా 50 ఎంబీ ఉచితంగా కల్పించనుంది. ఈ వెసులుబాటు రెండు రోజుల్లో పాటు అమల్లో ఉంటుందని ఎయిర్ టెల్ యాజమాన్యం చెబుతోంది. అలాగే, పోస్ట్ పెయిడ్, ఫిక్స్‌డ్ లైన్ కస్టమర్లకు కూడా కొంత వెసులుబాటును కల్పించింది.

Best Mobiles in India

English summary
Here write Chennai floods: Airtel offers minimum balance of Rs 30 to users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X