ఎయిర్టెల్ సాహసం : చెన్నై వాసులకు ఉచిత టాక్ టైం
తీవ్రమైన వర్షాలతో తల్లడిల్లుతున్న తమిళనాడుకు ఎయిర్ టెల్ తన వంతుగా సాంత్వన చేకూర్చింది. ఉచిత ఫోన్ కాల్స్ సౌకర్యాన్ని అక్కడ అందుబాటులోకి తెచ్చింది.
Read more: శోకసంద్రంలో చెన్నై : కదిలిన తారా లోకం

ప్రతి ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ వినియోగదారుడికి ఉచితంగా రూ. 30 బ్యాలన్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కష్టమర్లు 10 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకునేలా వెసులుబాటు కల్పించింది.
Read more: రూ. 3 లక్షల కోట్లు దానం చేసిన ఫేస్బుక్ సీఈఓ

ఇక మొబైల్ డేటా 50 ఎంబీ ఉచితంగా కల్పించనుంది. ఈ వెసులుబాటు రెండు రోజుల్లో పాటు అమల్లో ఉంటుందని ఎయిర్ టెల్ యాజమాన్యం చెబుతోంది. అలాగే, పోస్ట్ పెయిడ్, ఫిక్స్డ్ లైన్ కస్టమర్లకు కూడా కొంత వెసులుబాటును కల్పించింది.


Click it and Unblock the Notifications








