చిత్తూరులో సోనీ స్మార్ట్ఫోన్ల తయారీ?
జపాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీ సోనీ దేశీయంగా తమ ఉత్పత్తుల తయారీని, చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలోని ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ యూనిట్ ద్వారా చేపట్టేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రభుత్వ పరిశ్రమవర్గాల ద్వారా తెలియవచ్చింది.
Read More: గూగుల్ నెక్సుస్ 6 పై రూ.10,000 తగ్గింపు

ప్రముఖ బ్రాండ్ల డిజైన్ మేరకు మొబైల్ ఫోన్లను తయారుచేసే ఫాక్స్కాన్ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడులతో చిత్తూరు జిల్లా శ్రీసిటీ ఆర్థిక మండలిలో ఓ యూనిట్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. నాలుగు నెలల క్రితమే శ్రీసిటీలోకి అడుగుపెట్టిన ఫాక్స్కాన్ తమ యూనిట్కు సంబంధించిన నిర్మాణ పనులను శరవేగంగా చేపడుతోంది.
Read More: తాత శవంతో సెల్ఫీ


Click it and Unblock the Notifications








