Just In
- 3 hrs ago Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- 4 hrs ago 42.5 గంటల ప్లేబ్యాక్ టైం కలిగిన నథింగ్ ఇయర్(a) సేల్.. ఇవాళ కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు..!
- 5 hrs ago ధర రూ.1099 కే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్, SOS ఫీచర్ కలిగిన బోట్ స్మార్ట్వాచ్ విడుదల.. సేల్ వివరాలు..!
- 6 hrs ago స్మార్ట్ఫోన్ను పోగొట్టుకున్నారా... Find My Device ద్వారా ఎక్కడ ఉందో తెలుసుకోండి..!!
Don't Miss
- News నన్ను ఓడించేందుకు ఆ రెండు పార్టీల మధ్య డీల్: బండి సంజయ్
- Sports IPL 2024: అమ్ముడుపోని ఆటగాడు అదరగొడుతున్నాడు..!వీడియో
- Movies Ghilli Collections విజయ్ బాక్సాఫీస్ ఊచకోత.. పవన్ కల్యాణ్, రజనీ రికార్డులు మటాష్
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
మీ ఇంటికే రైల్వే టికెట్లు,డబ్బులు అప్పుడే ఇవ్వొచ్చు, పూర్తి సమాచారం ఇదే !
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై వారు ఐఆర్సీటీసీ సైట్లో బుక్ చేసే ట్రెయిన్ టిక్కెట్లను డోర్ డెలివరీ రూపంలో పొందవచ్చు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై వారు ఐఆర్సీటీసీ సైట్లో బుక్ చేసే ట్రెయిన్ టిక్కెట్లను డోర్ డెలివరీ రూపంలో పొందవచ్చు. అందుకు గాను నగదును ముందే చెల్లించాల్సిన అవసరం లేదు. టిక్కెట్లను డోర్ డెలివరీ అందుకున్నప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో నగదును చెల్లించవచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై రైల్వే టికెట్ బుకింగ్ వేగవంతం, కొత్త యాప్ రెడీ
డోర్ డెలివరీ పొందే సదుపాయాన్ని
ఇకపై రైల్వే టిక్కెట్లను డోర్ డెలివరీ పొందే సదుపాయాన్ని ఐఆర్సీటీసీ కల్పించింది. టిక్కెట్లను డోర్ డెలివరీ ద్వారా అందుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో నగదు చెల్లించవచ్చు.
వన్ టైం రిజిస్ట్రేషన్
కాగా, ఐఆర్సీటీసీ సైట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసే వినియోగదారులు డోర్ డెలివరీ సదుపాయాన్ని పొందాలంటే, మొబైల్ ఓటీపీ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటికే ఐఆర్సీటీసీ అకౌంట్లు ఉన్నవారు ఈ సేవను సంబంధిత సైట్ లోకి వెళ్లి ఉపయోగించుకోవచ్చు.
ప్రూఫ్ కింద
ప్రూఫ్ కింద పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. టిక్కెట్లను బుక్ చేసే సమయంలో పే ఆన్ డెలివరీ (పీఓడీ) అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
డోర్ డెలివరీ అయిన తర్వాత నగదు
టిక్కెట్టు డోర్ డెలివరీ అయిన తర్వాత సదరు ప్రయాణికుడు నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ పద్ధతిలో రైల్వే టిక్కెట్లను కొనుగోలు చేస్తే అదనంగా కొంత రుసుము వసూలు చేస్తారు.
చార్జీ
రూ.5 వేల లోపు కొనుగోలుకు రూ.90 వరకు, రూ.5వేలకు పైబడితే రూ.120 చార్జీ కింద వసూలు చేయనున్నారు.
ఐదు రోజుల ముందుగా
ఇదిలా ఉండగా, ప్రయాణికులు తమ ప్రయాణానికి గరిష్టంగా ఐదు రోజుల ముందుగా కూడా ఈ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని ఐఆర్సీటీసీ కల్పించింది.
ఒకవేళ క్యాన్సిల్ చేయదలిస్తే.
ఈ విధానంలో బుక్ చేసిన టిక్కెట్లను ఒకవేళ క్యాన్సిల్ చేయదలిస్తే.. ఆ టిక్కెట్లు డోర్ డెలివరీ అయ్యేలోగానే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకుగాను, క్యాన్సిలేషన్, డోర్ డెలివరీ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
పీవోడీ విధానం
కాగా, పీవోడీ విధానం ప్రస్తుతం మన దేశంలో ఆరువందల నగరాలు, పట్టణాల్లో అమల్లో ఉంది. 4వేల పిన్ కోడ్లలో ఉంటున్న యూజర్లు పీవోడీ సిస్టమ్ను ఉపయోగించుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470