Just In
- 1 hr ago Samsung కొత్త టాబ్లెట్ లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు
- 2 hrs ago 11 అంగుళాల డిస్ప్లే, 7040mAh బ్యాటరీతో Lenovo ట్యాబ్.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు..!
- 3 hrs ago లోక్సభ ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్ టారిఫ్ల ధరలు పెరిగే ఛాన్స్.. పూర్తి వివరాలు..!
- 6 hrs ago తక్కువ ధరలో రియల్మి కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్ ఖరారు.. డైనమిక్ బటన్, ఎయిర్ గెశ్చర్స్ సహా కీలక ఫీచర్లు..!
Don't Miss
- Automobiles రూ. 79,000 కే హీరో Pleasure Plus Xtec Sports వేరియంట్ లాంచ్.. ఫీచర్లు అదరహో.!!
- News ఏపీలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు..!
- Sports IPL 2024: హార్దిక్ X రోహిత్ .. బచాయించిన తెలుగోడు!
- Lifestyle తెలంగాణతో సహా దక్షిణ భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు ఎక్కువ!లక్షణాలు, కారణాలు, చికిత్స ఇలా..!
- Finance Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..
- Movies Sudigali Sudheer: స్టేజీమీదే సుడిగాలి సుధీర్కు ఘోర అవమానం.. నీ సినిమాలు అలాంటివంటూ!
- Travel నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..
90 రోజుల్లో 60 లక్షల కొత్త వెబ్సైట్లు!
,.నెట్ గ్లోబల్ రిజిస్టరీ ఆపరేటర్ వెరిసైన్ (VeriSign) ఒక ప్రకటనలో వెల్లడించింది. దింతో ప్రపంచవ్యాప్తంగా రిజిస్టర్ అయిన వెబ్సైట్ల సంఖ్య 252 మిలియన్లకు చేరుకున్నట్లు సదరు సంస్థ పేర్కొంది. గడిచిన 8 త్రైమసికాల నుంచి కొత్త డొమైన్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 2శాతం మేర వృద్ధి సాధిస్తూ వస్తున్నట్లు సదరు సంస్థ తెలిపింది.
గూగుల్ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....
వెబ్ కంపెనీని ప్రారంభించిన 15 ఏళ్ల బాలిక!
కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి చెందిన శ్రీలక్ష్మి సురేష్(15) వెబ్ కంపెనీని స్థాపించి చరిత్ర సృష్టించారు. ఈ బాలిక ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే తాను చదువుకుంటున్న స్కూల్కు సంబంధించి ఓ వెబ్సైట్ను వృద్ధిచేసి అప్పట్లోనే సంచలనంగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే.... ప్రెజంటేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పదో తరగతి చదువున్న లక్ష్మి సరేష్ మరో ఆరుగురు విద్యార్థులతో కలిసి వైగ్లోబ్స్ ( YGlobes) పేరుతో వెబ్ డిజైనింగ్ కంపెనీని యూఎల్ సైబర్ పార్క్లో ప్రారంభించటం జరిగింది. ఈ తాజా వెంచర్తో శ్రీలక్ష్మి ప్రపంచపు అతిచిన్న సిఈఓలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెబ్ డిజైనింగ్ విభాగంలో శ్రీలక్ష్మి రాణిస్తున్నతీరు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది.
వెబ్ డిజైనింగ్ విభాగంలో ప్రత్యేక నైపుణ్యాలను కనబరస్తూ జాతికి గర్వకారణంగా నిలిచిన శ్రీలక్ష్మి అసోసియేషన్ ఆఫ్ అమెరికర్ వెబ్ మాస్టర్స్ సభ్యత్వంతో పాటు 30 అవార్డులను అందుకున్నారు. జూలై నుంచి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని శ్రీలక్ష్మి ఓ వార్తా పత్రికను ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వెంచర్ నిమిత్తం పెట్టబడి వ్యయాన్ని రూ.50 లక్షలుగా అంచనా వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470