Just In
- 19 min ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- 56 min ago 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- 4 hrs ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- 4 hrs ago మరో వ్యక్తిని కాపాడిన ఆపిల్ స్మార్ట్వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్.. ఏంటీ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!
- Movies నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
జియో నుంచి మరో బంఫరాఫర్
రిలయన్స్ జియో మరో బంపరాఫర్తో ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. జియో తాజాగా తన ఉచిత అపరిమిత కాల్స్ ఆఫర్ను మార్చి తర్వాత మరో రెండు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
జియో ఉచిత ఆఫర్లతో దూసుకుపోతతూ ఇతర టెల్కోలకు నిదర లేకుండా చేస్తోన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 31 వరకు వెలకమ్ ఆఫర్ పేరుతో ఉచితంగా జియోని అందించిన జియో అధినేత ముఖేష్ అంబాని దాన్ని మార్చి 2017 వరకు పొడిగిస్తున్నామంటూ దిగ్గజ టెల్కోలకు మరింతగా షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జియోని ఎదుర్కోవడానికి అన్ని టెల్కోలు సరికొత్త ఆఫర్లతో దూసుకొచ్చాయి. అయితే జియోని మార్చి నుంచి మరో రెండు నెలలు పాటు పొడిగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అకౌంట్లు హ్యాక్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు : మాల్యా
మార్చి తర్వాత మరో రెండు నెలలపాటు
సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియో మరో బంపరాఫర్తో ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. జియో తాజాగా తన ఉచిత అపరిమిత కాల్స్ ఆఫర్ను మార్చి తర్వాత మరో రెండు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మళ్లీ దెబ్బ కొట్టేందుకు
ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న ఆఫర్ను ఇటీవల ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే జియో దెబ్బకు పోటీ సంస్థలు దిగివచ్చి ఉచిత ఆఫర్లు ప్రకటిస్తుండడంతో వాటిని మళ్లీ దెబ్బ కొట్టేందుకు ముకేశ్ ఉచిత సేవలను పొడిగించాలని నిర్ణయించినట్టు సమాచారం.
వాటాను వదులుకునేందుకు సిద్ధంగా లేని దిగ్గజ టెలికం సంస్థలు
మరోవైపు మార్కెట్లో తమ వాటాను వదులుకునేందుకు సిద్ధంగా లేని దిగ్గజ టెలికం సంస్థలు జియో నుంచి పోటీని తట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ఒకదాని వెనక ఒకటి ఫ్రీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
పోటీ కంపెనీల ఆఫర్లవైపు వినియోగదారులు మళ్లీపోకుండా
పోటీ కంపెనీల ఆఫర్లవైపు వినియోగదారులు మళ్లీపోకుండా ఉండేందుకే జియో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉచిత ఆఫర్ను పొడిగించాలన్న నిర్ణయానికి జియో వచ్చినట్టు టెలికం విశ్లేషకుడు రాజీవ్ శర్మ అభిప్రాయపడ్డారు.
భారతీ ఎయిర్టెల్ విషయంలో మరింత దూకుడుగా
రెలిగేర్ సంస్థలోని టెలికం విశ్లేషకులు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతీ ఎయిర్టెల్ విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని రిలయన్స్ నిర్ణయించుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470