Just In
- 24 min ago వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 1 hr ago యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 1 hr ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
- 3 hrs ago Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
Don't Miss
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Movies 30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ వార్ ఇప్పట్లో ఆగేలా లేదు, చేతులు దులుపుకున్న ట్రాయ్
ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వ్యవహారంపై ట్రాయ్ కీలక వ్యాఖ్యలు, ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వ్యవహారంలో ఈ రెండు టెల్కోల మధ్య ఎప్పటి నుంచో మంటలు
ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న జియో, దేశంలో నంబర్వన్ టెలికం ఎయిర్టెల్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వ్యవహారంలో ఈ రెండు టెల్కోల మధ్య ఎప్పటి నుంచో మంటల రాజుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వ్యవహారంపై ట్రాయ్ కీలక వ్యాఖ్యలు చేసింది.
స్మార్ట్ టీవీలు వాడుతున్నారా..బికేర్ పుల్
వినియోగదారులకు సంబంధించిన అంశమని..
ఇంటర్ కనెక్ట్ పాయింట్లు వినియోగదారులకు సంబంధించిన అంశమని పేర్కొంటూ ట్రాయ్ చేతులు దులుపుకుంది. అయితే ఈ వ్యవహారంలో తమ పర్యవేక్షణ కూడా ఉంటుందని నొక్కి చెప్పింది.
ఈ సమస్య ఇద్దరు ఆపరేటర్ల మధ్య అంశం కాదని
ఇంటర్ కనెక్ట్ పాయింట్ల అంశంపై కూలంకషంగా చర్చిస్తున్నట్టు పేర్కొన్న ట్రాయ్ ఈ సమస్య ఇద్దరు ఆపరేటర్ల మధ్య అంశం కాదని, వినియోగదారుడికి సంబంధించినదని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు.
జియో, భారతీ ఎయిర్టెల్ మధ్య మాటల యుద్ధం
వెల్కమ్ ఆఫర్తో జియో మార్కెట్లోకి దూసుకొచ్చిన తొలి రోజు నుంచి ఇంటర్ కనెక్ట్ పాయింట్ల విషయంలో జియో, భారతీ ఎయిర్టెల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సరైన ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే కాల్స్ డ్రాపవుతున్నాయంటూ జియో ఆరోపిస్తోంది.
జియో అనవసర ఆరోపణలు..
అయితే తాము 19 కోట్ల మందికి సరిపడే సామర్థ్యంతో ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఏర్పాటు చేశామని, అయితే వాటిని చైతన్యం చేయడంలో విఫలమైన జియో అనవసర ఆరోపణలు చేస్తోందని ఎయిర్టెల్ చెబుతోంది.
ఎయిర్టెల్ అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని..
ఎయిర్టెల్ విమర్శలను జియో కొట్టిపారేసింది. ఎయిర్టెల్ అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని, వినియోగదారుల వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470