Just In
- 4 hrs ago నకిలీ వాయిస్తో కుమారుడిలా మాట్లాడి వ్యాపారవేత్తను మోసం చేశారు.. అసలు ఏం జరిగిందంటే?
- 5 hrs ago Whatsapp Web మరింత యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్.. త్వరలో ఈ మార్పులను గమనిస్తారు..!
- 5 hrs ago Motorola నుంచి కొత్త ఫోన్ లాంచ్ రేపే! అంచనా ధర రూ.15000 ! ఫీచర్లు
- 6 hrs ago 8340mAh బ్యాటరీతో రియల్మి ప్యాడ్ 2.. 38 గంటల బ్యాకప్తో బడ్స్ విడుదల.. సేల్ వివరాలు..!
Don't Miss
- Movies జూనియర్ సమంతకు నెటిజన్ తింగరి ప్రశ్న.. అక్కడ సర్జరీ చేయించుకొన్నావా? అంటూ అషురెడితో చిలిపిగా!
- News బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన మెగాస్టార్
- Sports RCB vs SRH: చిన్నస్వామిలో సిక్సర్ల వర్షం.. సన్రైజర్స్ హైదరాబాద్ ఆల్టైమ్ వరల్డ్ రికార్డ్!
- Lifestyle ఫెయిర్నెస్ క్రీమ్ లు కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయి జాగ్రత్త..!
- Automobiles సుజుకి V-Strom 800DE అడ్వెంచర్ బైక్ ఉపకరణాలు ఇవే.. ధరలు ఎంతంటే.?
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
- Finance War Stocks: ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి.. స్టాక్ మార్కెట్లో రెచ్చిపోయిన 14 స్టాక్స్ ఇవే..!!
జియో కథ కంచికి..? సర్వే చెప్పిన నిజాలు
బ్రేక్ అన్నదే లేకుండా ముందుకు సాగిన జియోపై ఇప్పుడు ఆసక్తికకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
టెలికం మార్కెట్లోకి దూసుకువచ్చిన జియో అత్యంత తక్కువ సమయంలో అత్యధిక మంది యూజర్లను సంపాదించుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఉచిత ఆఫర్లతో కష్టమర్లను డేటా మత్తులో ముంచెత్తింది. బ్రేక్ అన్నదే లేకుండా ముందుకు సాగిన జియోపై ఇప్పుడు ఆసక్తికకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూఎస్బీ రిపోర్ట్ చెప్పిన వాస్తవాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
హల్లోతో ఫేస్బుక్ పని అయిపోయినట్లేనా..?
సబ్ స్క్రైబర్లను పెంచుకోవడంలో..
టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చి, సబ్ స్క్రైబర్లను భారీగా పెంచుకుంటూ రిలయన్స్ జియో బ్రేక్ లేకుండా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సబ్ స్క్రైబర్లను పెంచుకోవడంలో జియో వేగం తగ్గిపోయిందట.
సగానికి తగ్గిన యూజర్లు
మార్చి నెలలో కేవలం 5.8 మిలియన్ సబ్ స్క్రైబర్లను మాత్రమే రిలయన్స్ జియో తన నెట్ వర్క్ కు యాడ్ చేసుకుందని తాజా డేటాలో తెలిసింది. అదే ఫిబ్రవరి నెలలో 12.2 మిలియన్ సబ్ స్క్రైబర్లు జియోకు యాడ్ అయ్యారు.
యూఎస్బీ రిపోర్టు
ప్రస్తుతం సబ్ స్క్రైబర్లు పడిపోతున్నారని ట్రాయ్ డేటా ఆధారంగా యూఎస్బీ రిపోర్టు వెల్లడించింది. యూజర్లు తగ్గుతున్నప్పటికీ ముఖేష్ అంబానీ కంపెనీనే సబ్ స్క్రైబర్లను పెంచుకోవడంలో టాప్ లో ఉందని తెలిసింది.
జియో తర్వాత
జియో తర్వాత భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ లు ఉన్నాయి. జియో మార్కెట్ షేరు ఫిబ్రవరిలో 8.8 శాతం ఉండగా.. మార్చి నెలలో 9.3 శాతానికి పెరిగింది.
మార్చి నెలలో..
మార్చి నెలలో జియో సబ్ స్క్రైబర్ల వేగం తగ్గడం చూసి తామెంతో ఆశ్చర్యానికి గురయ్యామని, అదే నెలలో ఈ కంపెనీ ప్రైమ్ ఆఫర్ ను ప్రకటించినట్టు కూడా యూబీఎస్ పేర్కొంది.
జియోకు పోటీగా..
ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీ నెట్ అడిక్షన్ మూడు మిలియన్లు, 2.1 మిలియన్లు, 1.8 మిలియన్లుగా ఉంది. జియోకు పోటీగా ఈ దిగ్గజాలు బంపర్ ఆఫర్లను ప్రకటించడంతో వీరు కూడా సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకున్నారు.
రిలయన్స్ కమ్యూనికేషన్
ఇతర టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ కమ్యూనికేషన్, టాటా టెలిసర్వీసెస్, టెలినార్ మార్కెట్ షేరును కోల్పోతూనే ఉన్నాయని యూబీఎస్ పేర్కొంది.
వొడాఫోన్
వొడాఫోన్ తన బ్రాడ్ బ్యాండ్ సబ్ స్క్రైబర్లను మార్చి నెలలో రికవరీ చేసుకుంది.
ఎయిర్ టెల్
ఎయిర్ టెల్ తన బ్రాడ్ బ్యాండ్ వ్యాప్తిని మరింత పెంచుకుంది. ఫిబ్రవరి నెలలో ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండు వ్యాప్తి 20.9 శాతం ఉండగా.. మార్చిలో ఇది 22.1 శాతానికి పెరిగింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470