Just In
- 1 hr ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- 1 hr ago మరో వ్యక్తిని కాపాడిన ఆపిల్ స్మార్ట్వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్.. ఏంటీ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది?
- 3 hrs ago ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- 4 hrs ago Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
Don't Miss
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
విష గాలిని పసిగట్టే స్మార్ట్ఫోన్ సెన్సార్
వాయు కాలుష్యాన్ని పసిగట్టగలిగే తక్కువ ధర స్మార్ట్ఫోన్ సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్థి చేసారు. తక్కువ ఖర్చుతో శాస్త్రవేత్తలు అభివృద్థి చేసిన NO2 సెన్సార్ గాలిలోని నైట్రోజెన్ డైఆక్సైడ్ను ఇట్టే పసిగట్టేస్తుంది. తద్వారా ఎయిర్ పొల్యూషన్ను నుంచి బయటపడవచ్చని తయారీ బృందం చెబుతోంది. ఈ పర్సనలైజిడ్ NO2 సెన్సార్ లను స్మార్ట్ ఫోన్ లలో నిక్షిప్తం చేయటం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చని ఈ ప్రాజెక్ట్ కు నేతృత్వం వహిస్తున్న బెల్ బోర్న్ లోని ఆర్ఎమ్ఐటి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కౌరోష్ కలాంతర్ జాదిహ్ తెలిపారు.
Read More : ఇక పై 30 నిమిషాల ముందు కూడా టికెట్ బుకింగ్
మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే
మితిమీరిన టెక్నాలజీ వినియోగం మనుషులను బానిసలుగా మార్చేసి ఒంటరి బతుకులను చేసేస్తోంది.
మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే
మితిమీరిన టెక్నాలజీ వినియోగ కారణంగా మనుషుల్లో మాజిక నైపుణ్యాలు కొరవడుతున్నాయి.
మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే
మితిమీరిన టెక్నాలజీ వినియోగం మనుషుల్లో ఊబకాయానికి దారితీస్తోంది.
మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే
టెక్నాలజీకి భానిసైన వారిని నిద్రలేమి అలవాట్లు చుట్టుముడుతున్నాయి.
మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే
మితిమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది
మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే
సోషల్ మీడియా వేధింపుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది
మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే
గోప్యతా లేకపోవడంతో హ్యాకర్ల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
మితిమీరిన టెక్నాలజీతో అడుగడుగనా దుష్ప్రభావాలే
మితిమీరిన టెక్నాలజీ వినియోగం కారణంగా మనుషులు తీవ్రమైన డిప్రెషన్కు లోనవుతున్నారు
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470