Just In
- 9 hrs ago OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 10 hrs ago వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 12 hrs ago యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 12 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యుకె వెళుతున్నారా..రూల్స్ మారాయి, ఇకపై కష్టాలే !
ఇండియాలోని ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం, ఉద్యోగులకు ఇకపై కష్టాలే
మారిన వీసా నిబంధనలతో ఇకపై యుకె వెళ్లాలన్న కోరిక భారంగా పరిణమించనుంది. తమ దేశంలోకి వలసవస్తున్న విదేశీ ఉద్యోగులను నిలువరించడమే లక్ష్యంగా యుకె సరికొత్త రూల్స్ ని అమల్లోకి తీసుకొచ్చింది. మారిన ఈ రూల్స్ నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. మారిన ఈ రూల్స్ ఇండియాలోని ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రంప్ గెలవలేదు, అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్ ?
మారిన కొత్త నిబంధనలు
యుకెలో మారిన కొత్త నిబంధనలు భారత్ నుంచి వెళ్లే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్నే చూపించనున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
కొత్త రూల్స్ ప్రకారం
మారిన కొత్త రూల్స్ ప్రకారం నవంబర్ 24 తరువాత టైర్ -2 ఇంటర్నల్ కంపెనీ ట్రాన్స్ ఫర్ (ఐసీటీ) కోసం దరఖాస్తు చేసుకుంటే 30 వేల పౌండ్లు కట్టాలి. గతంలో ఇది 20.800 పౌండ్లు ఉండేదన్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
90 శాతం భారత ఉద్యోగులే
అదేవిధంగా ఐసీటీ విధానంలో జారీ అయిన వీసాల్లో 90 శాతం భారత ఉద్యోగులే ఉండటంతో ఈ నిబంధన చూపే అత్యధిక ప్రభావం భారత ఐటీ కంపెనీలపైనే ఉంటుందని తెలుస్తోంది.
వేతనం
ఇక విదేశాల నుంచి తీసుకువచ్చే ఉద్యోగుల్లో టైర్ 2 సాధారణ ఉద్యోగులకు రూ. 20,80 లక్షల వేతనం ఉండాలని, అలాగే శిక్షణ నిమిత్తం వచ్చే గ్రాడ్యుయేట్ ట్రైనీలైతే వేతనం రూ. 19,14 లక్షలుగా ఉండాలని నిర్ణయించారు.
ఆఫర్ చేసేందుకు
ఇంత వేతనాలను ఆఫర్ చేసేందుకు ఐటీ కంపెనీలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
సంవత్సరానికి 20 మందిని మాత్రమే
దీంతో పాటు ఒక్కో కంపెనీ సంవత్సరానికి 20 మందిని మాత్రమే తీసుకురావాలన్న నిబంధన కూడా నేటి నుంచి యకేలో అమల్లోకి రానుంది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470