Just In
- 9 hrs ago రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 10 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 11 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 12 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇక షియోమి ల్యాప్టాప్లు
యాపిల్, లెనోవో, హెచ్పీ వంటి ప్రముఖ కంపెనీలకు సవాల్ విసురుతూ చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ షియోమి ల్యాప్టాప్ల విభాగంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ ఏడాదిలో తన మొదటి ల్యాప్టాప్ను విడుదల చేసేందుకు షియోమి సన్నాహాలు చేస్తున్నట్లు సమచారం.
Read More : ఒళ్లుజలదరించే శాటిలైట్ చిత్రాలు
ఇదే జరిగితే యాపిల్, లెనోవో కంపెనీలకు షియోమి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. యాపిల్ మాక్బుక్ ఎయిర్ అలానే లెనోవో థింక్ ప్యాడ్లకు పోటీగా షియోమీ డిజైన్ చేస్తున్న నోట్బుక్ 2016 మొదటి క్వార్టర్లో మార్కెట్లో విడుదలయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు వాపోతున్నాయి.
Read More : ట్విట్టర్ సీఈఓగా బెజవాడ మహిళ..?
షియోమీ డిజైన్ చేస్తున్న నోట్బుక్లకు సంబంధించి మెమరీ చిప్లతో పాటు డిస్ప్లేలను సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సమకూరుస్తోందని ఓ రూమర్ వెబ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పించిన 5 సంవత్సరాల వ్యవధిలోనే గ్లోబల్ స్మార్ట్ఫోన్ బ్రాండ్గా అవతరించిన షియోమీ బడ్జెట్ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ మార్కెట్ను ఆకట్టుకోవటంలో పూర్తిస్థాయిలో విజయం సాధించింది. పర్సనల్ కంప్యూటర్ల తయారీ రంగంలోకి షియోమీ అడుగుపెట్టిన పక్షంలో ల్యాప్టాప్ల ధరలు మరంతగా తగ్గే అవకాశముందని, పర్యావసానంగా లెనోవో, హెచ్పీ, యాపిల్ వంటి కంపెనీలు ధర ఒత్తిళ్లను ఎదుర్కోవల్సి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. షియోమీ ఉత్పత్తుల అమ్మకాల జోరు అటు చైనా మార్కెట్లోనే కాకుండా ఇండియా, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ కొనసాగుతోంది. ప్రస్తుతానికి షియోమీ మార్కెట్లో స్మార్ట్ఫోన్లతో పాటు పవర్ బ్యాంక్స్ వంటి ఉపకరణాలను అందిస్తోంది. బీజింగ్ కేంద్రంగా కార్యకలపాలు సాగిస్తోన్న షియోమీ ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో చైనాలో మూడవ అతిపెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీగా అవతరించింది. ఏప్రిల్ 6, 2010న ప్రారంభమైన ఈ కంపెనీని లీ జున్ ప్రారంభించారు. అనతికాలంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అవతరించిన బ్రాండ్లలో షియోమీ ఒకటి. భారత్లో షియోమీ కార్యకలాపాలను జబాంగ్ సహ వ్యవస్థాపకుడు మను కుమార్ జైన్ నిర్వహిస్తున్నారు. షియోమీ ఉత్పత్తులను భారత్ లో ప్రముఖ రిటైలర్ ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్గా విక్రయిస్తోంది. ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470