రూ. 5 వేలకే 4జీ వోల్ట్ ఫోన్

దేశీయ మొబైల్ దిగ్గజం జెన్ మొబైల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'అడ్మైర్ స్వదేశ్‌'ను విడుదల చేసింది. రూ.4,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది.

By Hazarath
|

దేశీయ మొబైల్ దిగ్గజం జెన్ మొబైల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'అడ్మైర్ స్వదేశ్‌'ను విడుదల చేసింది. రూ.4,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది. ఈ ఫోన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మొత్తం 22 భాషల్ని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

రిలయన్స్ జియో లేటెస్ట్ ప్లాన్స్ !

Zen Admire Swadesh smartphone

ఫీచర్ల విషయానికొస్తే 5 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో ఫోన్ వచ్చింది. 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ వరకు ఉంది. డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో.

షియోమి నుంచి దిమ్మతిరిగే ఫోన్ వస్తోంది

Zen Admire Swadesh smartphone

కెమెరా విషయానికొస్తే 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో పాటు సెల్ఫీ అభిమానుల కోసం 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Zen Admire Swadesh smartphone with 4G VoLTE launched at Rs 4,990 read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X