Just In
- 57 min ago TCL నుంచి 65 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది! ప్రత్యేకత ఏంటి? ధర వివరాలు
- 4 hrs ago Hyper OS, స్నాప్ డ్రాగన్ చిప్సెట్తో కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!!
- 17 hrs ago Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 20 hrs ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
Don't Miss
- News అసంతృప్తుల పై చంద్రబాబు కొత్త ఫార్ములా - సెట్ అయ్యేనా..!!
- Finance IT News: రెండు శుభవార్తలు చెప్పిన టీసీఎస్.. టెక్కీలకు లక్కీ టైమ్ స్టార్ట్..!!
- Sports విధ్వంసకర ఆట ఆడినా ట్రావిస్ హెడ్ మాత్రం అన్ హ్యాపీ
- Movies Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
- Automobiles ఓనర్ అంటే ఇలా ఉండాలి.. పనిమనిషికి మరిచిపోలేని గిఫ్ట్.. అభినందిస్తున్న నెటిజన్లు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
Zoom Video Calling App ను వాడొద్దు అంటున్న కేంద్రహోం శాఖ...
కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్డౌన్ ను ప్రకటించారు. కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటి వద్ద నుండి పనిచేస్తున్న ప్రజలు మరొకరితో కనెక్ట్ అవ్వడానికి వీడియో కాల్ యొక్క యాప్ లను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అధికంగా వినియోగిస్తున్న వీడియో కాలింగ్ యాప్ లలో ఒకటి జూమ్ యాప్.
జూమ్ యాప్
500 వేలకు పైగా జూమ్ అకౌంటులు అమ్ముడయ్యాయని ఇటీవలే కొన్ని నివేదికలు నివేదించాయి. అంతేకాకుండా కొన్ని అకౌంటులు ఒక పైసా కంటే తక్కువకు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఈ యాప్ సురక్షితం కానందున దాని గురించి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. దానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇక నుంచి ఈ యాప్ వాడొద్దని కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. జూమ్ యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఉద్యోగి సమాచారం, కంపెనీ ఉత్పత్తి, సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, రహస్యాలు, ఇతర డేటాను చోరీ చేసే అవకాశం ఉందని తెలిపింది.
వీడియో కాన్ఫరెన్స్లు
లాక్డౌన్ కారణంగా అన్ని రకాల కంపెనీల ఉద్యోగులు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేయిస్తున్నాయి. వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ అందరితో టచ్లో ఉంటు సంస్థలు వారి యొక్క పనిని పూర్తి చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నాయి. కాన్ఫరెన్స్ మీటింగ్లోకి ఎలాంటి మీటింగ్ ఐడీ లేకుండానే చొరబడి కాన్ఫరెన్స్లో ఉన్న అందరు వ్యక్తుల మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లలోకి వైరస్ను జొప్పిస్తారని వెల్లడించింది. కంపెనీలు వినియోగించే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (VPN) సర్వర్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
హోం మంత్రిత్వ శాఖ
హోం మంత్రిత్వ శాఖ యొక్క సలహాదారుల ప్రకారం "జూమ్ యాప్ యొక్క గ్రూప్ మీటింగ్ వేదికను సురక్షితంగా ఉపయోగించడం ప్రైవేట్ వ్యక్తుల కోసం మరియు ప్రభుత్వ కార్యాలయాలు లేదా అధికారిక ప్రయోజనాల కోసం కాదు. ఈ యాప్ వ్యక్తుల ఉపయోగం కోసం కూడా సురక్షితమైన వేదిక కాదు" అని సిఇఆర్టి-ఇండియా ఇప్పటికే ఒక వివరణాత్మక సలహా ఇచ్చింది.
CCC విభాగం
వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లలో MHA యొక్క CCC విభాగం "ప్రైవేట్ ప్రయోజనాల కోసం జూమ్ను ఉపయోగించాలనుకునే ప్రైవేట్ వ్యక్తులు అనధికార ప్రవేశాన్ని నివారించడం మరియు హానికరమైన చర్యలను చేయడానికి అనధికార పాల్గొనేవారు వంటి కొన్ని మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఇతరుల టెర్మినల్స్ పై పాస్వర్డ్లు మరియు యాక్సెస్ గ్రాంట్ ద్వారా వినియోగదారులను పరిమితం చేయడం ద్వారా ‘డాస్' దాడులను నివారించాలని సలహాదారు సూచించింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470