Just In
- 3 hrs ago TCL నుంచి 65 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది! ప్రత్యేకత ఏంటి? ధర వివరాలు
- 7 hrs ago Hyper OS, స్నాప్ డ్రాగన్ చిప్సెట్తో కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!!
- 20 hrs ago Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 23 hrs ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
Don't Miss
- Sports దినేష్ కార్తీక్కు మోస్ట్ మెమొరబుల్ మ్యాచ్ ఇదే: ధోనీ, రోహిత్ తరువాత.. అతనే
- News Kurnool: ఉమ్మడి కర్నూలు జిల్లా ఎవరి వైపు..!
- Finance Gold Rate: పసిడి పరుగుల వెనుక చైనా.. షాకింగ్ ధరలకు అసలు కారణం అదే..
- Lifestyle రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయి పెరగాలంటే ఇవి తప్పకుండా తినాల్సిందే..
- Automobiles వేసవిలో మీ కారు ఏసీ పర్ఫెక్ట్గా పనిచేయాలంటే ఈ టిప్స్ తప్పనిసరి
- Movies Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రూ.251కే 3G స్మార్ట్ఫోన్: ఎలా బుక్ చేయాలంటే..
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లో కేవలం రూ. 251కే స్మార్ట్ఫోన్ అందించనున్నారు. నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి ఈ రోజు తీసుకురానుంది. మోడీ చేతుల మీదుగా దీన్ని సాయంత్రం లాంచ్ చేయనున్నారు.
Read more: రూ.500కే స్మార్ట్ఫోన్, రేపే విడుదల
ప్రధానమంత్రితో పాటు రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ అలాగే బీజెపీ సీనియర్ ఎంపీ మురళీ మనోహర్ జోషీ తదితరుల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఫోన్ను గ్రాండ్ గా ఓపెన్ చేయనున్నారు. పెద్దగా ఎవరికీ తెలియని రింగింగ్ బెల్స్ కంపెనీ గతంలో రూ. 500 కన్న తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ అందిస్తామని ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తింది.
Read more: అమెరికా నుంచి హైదరాబాద్కు ఆపిల్ కంపెనీ
అయితే ఇప్పుడు ఆ సంస్థ తమ ఫోన్ ధరను రూ. 251గా ఖరారుచేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు లభించే స్మార్ట్ ఫోన్గా ఇది నిలువనుంది.మరి దీని ఫీచర్స్పై, బుకింగ్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
డిస్ప్లే: నాలుగు అంగుళాలు, ప్రాసెసర్: 1.3GHz quad-core ర్యామ్: 1 జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్: 8 జీబీ, ఎక్స్పాండబుల్ స్టోరేజీ: 32 జీబీ వరకు వెనుక కెమెరా: 3.2 మెగాపిక్సెల్, ముందు కెమెరా: 0.3 మెగాపిక్సెల్, 3జీ నెట్ వర్క్ , బ్యాటరీ: 1450mAh అలాగే ఈ ఫోన్ కేవలం మూడు రోజులు మాత్రమే ఆన్లైన్లో దొరుకుతుంది. ఫిబ్రవరి 18 ఉదయం 6 నుండి 21 వతేదీ సాయంత్రం 8 గంటల వరకు ఈ ఆపర్ అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 5.1 లాలీ పాప్, వన్ ఇయర్ వారంటీ తో పాటు 650 సర్వీసు సెంటర్లను అందుబాటులో ఉంచామని కంపెనీ వెబ్ సైట్ లో తెలిపారు. కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ను జూన్ 30న డెలివరీ చేసే అవకాశం ఉంది. కంపెనీ వెబ్సైట్లో మాత్రమే దొరకుతుంది. ఎవరైనా ఈ స్మార్ట్ఫోన్ను బుక్ చేయాలనుకుంటే కంపెనీ వెబ్సైట్ http://www.freedom251.com/.లో కెళ్లి బుక్ చేసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం అందించిన భారీ మద్దతుతో ఫ్రీడమ్ 251 ఫోన్ను తయారు చేశామని, ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'మేకిన్ ఇండియా' పథకంలో భాగంగానే ఈ విజయం సాధించామని రింగింగ్ బేల్స్ సంస్థ ప్రకటించింది. ప్రధాని మోదీ ప్రవచిస్తున్న 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి ఈ ఫోన్ భారీగా ఊతమందించే అవకాశముంది. అధిక ధరతో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయలేని గ్రామీణ అట్టడుగు వర్గాలకు ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. గతంలో బలహీన వర్గాలకు కంప్యూటర్ సేవలను చేరువ చేసేందుకు 'ఆకాశ్ ట్యాబ్లెట్ల' పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్తో మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది. టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఫ్రీడమ్ 251లోని ఫీచర్స్
ఫ్రీడమ్ 251లోని ఫీచర్స్
ఫ్రీడమ్ 251లోని ఫీచర్స్
ఫ్రీడమ్ 251లోని ఫీచర్స్
ఈ ఫోన్ కేవలం మూడు రోజులు మాత్రమే ఆన్లైన్లో
ఆండ్రాయిడ్ 5.1 లాలీ పాప్, వన్ ఇయర్ వారంటీ
ఈ స్మార్ట్ఫోన్ను జూన్ 30న డెలివరీ చేసే అవకాశం
ఈ స్మార్ట్ఫోన్ను బుక్ చేయాలనుకుంటే
కేంద్ర ప్రభుత్వం అందించిన భారీ మద్దతుతో
ప్రధాని మోదీ ప్రవచిస్తున్న 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి
గతంలో బలహీన వర్గాలకు కంప్యూటర్ సేవలను
గిజ్బాట్ పేజీని లైక్ చేయండి
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470