Home
Mobile

ఐటెల్ 4జీ ఫోన్లు వచ్చేశాయ్ !

ఐటెల్ మొబైల్ మార్కెట్లోకి కొత్త రకం 4జీ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. రూ.5,840కి విష్ ఏ41, రూ.5,390కి విష్ ఏ21 పేరిట ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

By Hazarath

ఐటెల్ మొబైల్ మార్కెట్లోకి కొత్త రకం 4జీ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. రూ.5,840కి విష్ ఏ41, రూ.5,390కి విష్ ఏ21 పేరిట ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

జియో సరికొత్త ప్లాన్స్‌ను వదిలింది , 100 శాతం క్యాష్‌బ్యాక్

Wish A21

4జీ పోర్ట్ ఫోలియోను, కేటరింగ్ ను మరింత బలోపేతం చేయడానికి కంపెనీ ఈ ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1.3 జీహెచ్‌జెడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, 32జీబీ వరకు విస్తరణ మెమరీతో ఈ ఏ41 ఫోన్ ను కంపెనీ రూపొందించింది.

అమెజాన్ భారీ ఆఫర్ల పండగ, రెడీనా..

Wish A21

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ, 5ఎంపీ ఆటోఫోకస్ రియర్, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఈ ఫోన్ కు ఉన్నాయి. విష్ ఏ21 ఫోన్ కి కూడా ఇదేమాదిరి ఫీచర్లు కలిగి ఉన్నాయి.

ధన్ ధనా ధన్ ఆఫర్‌కు క్లీన్ చిట్, మీకు తెలియని విషయాలు ఇవే !

Wish A21

చైనాకు చెందిన ఈ ట్రాన్సిషన్ హోల్డింగ్స్ మన దేశంతో పాటు చైనా, ఆఫ్రికా వంటి 46 దేశాల్లో ఐటెల్ బ్రాండ్ తో స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తోంది. ఇప్పటివరకు 120 మిలియన్ ఫోన్లను ఈ కంపెనీ విక్రయించింది.

Best Mobiles in India

English summary
itel Mobile launches 'Wish A21' at Rs 5,390 read more aat gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X