Just In
- 2 hrs ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- 3 hrs ago 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- 6 hrs ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- 6 hrs ago మరో వ్యక్తిని కాపాడిన ఆపిల్ స్మార్ట్వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్.. ఏంటీ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలు
త్వరలో దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలను అందిచనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ గురువారం కొత్తఢిల్లీలో వెల్లడించారు. తాజ్ మహల్, సౌరనాథ్, బుద్దగయ వంటి ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలు త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వారణాసి ఘాట్ వద్ద ఇప్పటికే ఉచిత వై-ఫై సేవలను అందిస్తున్నట్లు మంత్రి గుర్తు చేసారు. పర్యాటకులకు ఈ-వీసాలను జారీ చేసే ప్రక్రయను కూడా ప్రభుత్తం ప్రారంభించినట్లు మంత్రి వివరించారు.
(చదవండి: యాపిల్ వాచ్ అందరికి సూట్ కాదా..?)
టైర్ 2, టైర్ 3 పట్టణాలను ఐటీ హబ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ మంత్రిత్వ శాఖ బృహత్తర ప్రణాళికను సిద్థం చేసినట్లు మంత్రి వెల్లడించారు. తమ కొత్త పాలసీకి సంబంధించి మొదటి ఫేజ్లో భాగంగా చిన్నచిన్న పట్టణాల్లో కాల్ సెంటర్లతో పాటు బీపీఓలను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా 48,000 మంది ఉపాధి కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇ-కామర్స్ రంగం మరింత అభివృద్థి చెందిన నేపథ్యంలో పోస్టల్ శాఖ ద్వారా చిన్నచిన్న పట్టణాలు, గ్రామాలకు సరుకులను రవాణా చేసే యోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.
(చదవండి: మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగవంతంగా పనిచేయాలంటే)
భారత్లో మొబైల్ చందదారుల సంఖ్య తర్వలో 100 కోట్లకు చేరుతుందని, మరో రెండు సంవత్సరాల కాలంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగే అవకాశముందని మంత్రి రవిశంకర ప్రసాద్ స్పష్టం చేసారు.
(చదవండి: ఓపెన్ సేల్ పై లెనోవో ఏ6000 ప్లస్)
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470