ఇది మరో సత్యం కధ ..

|

జపాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల తయారీ కంపెనీ తోషిబా తప్పుడు లాభాలు చూపూతూ ఏళ్ల తరబడి పెట్టుబడి దారులను ,ప్రజలను మోసం చేసినట్లు ఓ విచారణలో వెల్లడైంది. ఇది 7800 కోట్ల కుంభకోణంగా ప్రకటించారు. మీడియా సమావేశంలో అరనిమిషం పాటు తలవంచుకున్న సంస్థ చైర్మన్ తనకా రాజీనామా చేశారు.

Read More: ఆ నోకియా ఫోన్‌లు ఇప్పటికి దొరకుతున్నాయ్

ఇది మరో సత్యం కధ ..

ఆయనతో పాటు మరికొందరు బాద్యులు కూడా రాజీనామాలు చేశారు. ఒక న్యాయవాది విచారణలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆచరణ సాధ్యం కాని లక్ష్యాలు నిర్దేశిస్తుండడంతో కంపెనీ అధికారులు కూడా తప్పుడు లెక్కలు చూపించారని అంటున్నారు. మన రాష్ట్రంలో సత్యం కంపెనీ తరహాలోనే ఈ కుంభకోణం జరిగిందని వెల్లడైంది.జపాన్ కంపెనీలు గొప్పవే కావచ్చు.ఎపికి వస్తున్న నేపధ్యంలో వాటి గురించి బాగా తెలుసుకుని ముందుకు వెళితే మంచిదేమో!

Read More: ఈ విల్లాను మూడు గంటల్లో కట్టేసారు!

Best Mobiles in India

English summary
Toshiba CEO resigns over scandal. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X