Just In
- 1 hr ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 2 hrs ago స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 3 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 5 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మేము నోరు విప్పితే భారత్ కల్లోలమే !
డేటాను బయటకు విడుదల చేస్తే భారత్లో మరో కల్లోలం తప్పదంటున్న లీజియన్ గ్రూపు
హ్యాకింగ్ తో ఈ మధ్య సంచలనం రేపుతున్న లీజియన్ గ్రూపు తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది. భారత్లోని ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేసిన ఈ గ్రూపు వాషింగ్టన్ పోస్టుకు మొబైల్ ఛాటింగ్ ద్వారా ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. లీజియన్ క్రూ పేరుతో జరిపిన ఈ ఛాటింగ్లో అపోలో ఆసుపత్రి సర్వర్లకు సంబంధించిన వివరాలు కూడా తమ దగ్గర ఉన్నాయని, భారత రాజకీయ ప్రముఖుల డేటా కూడా ఉందని వెల్లడించింది.
ఆపిల్కు చుక్కలు చూపిస్తున్న దొంగలు
ఈ డేటాను బయటకు విడుదల చేస్తే భారత్లో మరో కల్లోలం తప్పదని ఈ గ్రూపు స్పష్టం చేసింది. ఈ మధ్య జయలలిత అపోలోలో చికిత్స తీసుకునే సమయంలో అపోలో కేంద్రంగా కొన్ని రోజుల పాటు రాజకీయాలు నడిచిన నేపథ్యంలో ఈ ఇంటర్యూ ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే సమాచారం ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఈ గ్రూపు ఎటువంటి వివరాలు ఇవ్వలేదు.
డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా, అయితే మీ కోసమే ఈ నంబర్
పలు భారత సర్వర్ల నుంచి సేకరించి క్రోడీకరించిన సమాచారంలో భారత ప్రముఖుల డేటా ఉందని తెలిపింది. 40 వేలకు పైగా సర్వర్ల సమాచారంపై పట్టు దొరికిందని ఇది కొంతకాలం నుంచి మేము సాధించిన ప్రయత్నమని తెలిపింది.
ఈ యాప్స్తో మీ ఇంట వెలుగులే వెలుగులు !
దీంతో పాటు ట్విట్టర్ ఖాతాలకు సంబంధించి మద్దతు తెలపాలనుకుంటే [email protected] మెయిల్ చేయవచ్చని కూడా ఈ గ్రూపు తెలిపింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్, విజయ్ మాల్యా, బర్కాదత్ అకౌంట్లను ఈ గ్రూపు హ్యాక్ చేసిన విషయం విదితమే.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470