జియో సపోర్ట్తో ఐబాల్ నుంచి కొత్త ట్యాబ్లెట్
రిలయన్స్ జియోని సపోర్ట్ చేసే 4 జీ ట్యాబ్లెట్.. ధర రూ.12,799
ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఐ-బాల్ సరికొత్త ట్యాబ్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. రిలయన్స్ జియో సపోర్ట్ చేసే 4 జీ ట్యాబ్లెట్ ను 'స్లైడ్ క్యూ 27' పేరుతో విడుదల చేసింది. దీని ధరను రూ.12,799 గా కంపెనీ నిర్ణయించింది.
జియోని వేధిస్తున్న ర్యాగింగ్ : అంతు చూస్తామన్న అధినేత

ఈ టాబ్లెట్ లు ఇప్పటికే మార్కెట్ లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.స్లైడ్ క్యూ 27' ఫీచర్స్ విషయానికొస్తే 10.10 అంగుళాల డిస్ ప్లే తో 800x1280పిక్సెల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంది.
ఐఫోన్ 7 వాడేవారికి కూడా ఈ సీక్రెట్ ఫీచర్ గురించి తెలియదు

1.3గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ తో పాటు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో మీద రన్ అవుతుంది. 2ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో పాటు 5ఎంపి రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ను కలిగి ఉంది.
రూపాయికే వన్ప్లస్ స్మార్ట్ఫోన్లు

2జీబీ ర్యామ్ తో పాటు 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 32జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ, ఇక బ్యాటరీ విషయానికొస్తే 5500ఎంఏహెచ్ బ్యాటరీ.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








