కొత్తదనంతో వస్తున్నాం.. టార్గెట్ 500 కోట్లు!
oi
-Staff
By Super

న్యూఢిల్లీ: ఫీచర్ మొబైల్ ఫోన్లను రూపొందించే దేశీయ సంస్థ జెన్ మరో అడుగు ముందుకేస్తూ టాబ్లెట్ అదేవిధంగా స్మార్ట్ఫోన్ల నిర్మాణ విభాగాల్లోకి ప్రవేశించనుంది. ఈ వివరాలను జెన్ మొబైల్స్ ఎండీ దినేష్ గుప్తా బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు టాబ్లెట్ పీసీలతో పాటు ఆరు స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.325 కోట్ల టర్నోవర్ సాధించామని, ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.500 టర్నోవర్ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుప్తా స్పష్టం చేశారు. మార్కెట్లో స్మార్ట్ డివైజ్లకు ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అల్ట్రా ట్యాబ్ ఏ100 పేరుతో జూలై 14న ఓ టాబ్లెట్ పీసీని ఆవిష్కరించనున్నట్లు వివరించారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications