Just In
- 9 hrs ago OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 11 hrs ago వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 12 hrs ago యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 12 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
46లక్షలు@జూన్..ఎయిర్టెల్ నెం.1
న్యూఢిల్లీ: సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ జూన్లో కొత్తగా 46.4 లక్షల మంది వినియోగదారులు జీఎసఎమ్ సబ్ స్ర్కిప్షన్లను పుచ్చుకున్నారు. దింతో దేశంలోని మొత్తం జీఎస్ఎం యూజర్ల సంఖ్య 67.73కోట్లకు పెరిగింది.
సబ్స్ర్కిప్షన్లను అందిపుచ్చుకోవటంలో గత కొద్ది కాలంగా దూసుకుపోతున్న ఎయిర్టెల్ ఈ నెలలో కూడా తన హవాను కొనసాగించింది. గడచిన జూన్లో భారతీ ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 20 లక్షలకు పెరిగి 18.73కు చేరుకుంది. మరో టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఇండియా జూన్లో 12.2 లక్షల ఆపరేటర్లను రాబట్టగలిగింది.
దీంతో సంస్థ మొత్తం జీఎస్ఎం యూజర్లు 15.37కోట్లకు చేరుకుంది. ఐడియా సెల్యులార్ కనెక్షన్లు 11.9 లక్షలు పెరిగి 11.71 కోట్లకు చేరుకున్నాయి. 2జీ లైసెన్స్ లు రద్దయిన ఆపరేటర్లు వీడియోకాన్ 6.6లక్షల కొత్త చందాదారులను సేకరించగా, యూనినార్ 5లక్షల కొత్త యూజర్లను పొందగలిగింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470