Just In
- 1 hr ago Lava O2 సేల్ మొదలైంది! లాంచ్ ఆఫర్, ధర వివరాలు.
- 3 hrs ago Vivo నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 4 hrs ago 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ వివో స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!
- 6 hrs ago ఈ Motorola ఫోన్ పై భారీ తగ్గింపు ఆఫర్! Flipkart డిస్కౌంట్ సేల్ వివరాలు
Don't Miss
- Travel హనీమూన్ జంటలకు ఆహ్వానం పలుకుతోన్న దక్షిణ భారతదేశంలోని ప్రదేశాలివే!
- News SBI: ఖాతాదారులకు షాకివ్వనున్న ఎస్బీఐ.. ఆ ఛార్జీలు పెంపు..!
- Movies Prabhas: సీక్రెట్గా ఇంటి వాడైన ప్రభాస్.. లేట్ అయినా మంచి పనే చేశాడుగా!
- Lifestyle భారతదేశంలో పురాతన కాలం నుండి సత్తా చాటుతున్నఅత్యంత శక్తివంతమైన 7 రాజకీయ కుటుంబాలు..!
- Finance Stock Market: భారీ లాభాల్లో ముగిసిన సెస్సెక్స్-నిఫ్టీ.. మెరిసిన రియల్టీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్..
- Sports Rohit X Hardik: కొండ మీద నిల్చున్నా పొట్టోడు పొట్టోడే- మాజీ క్రికెటర్
- Automobiles ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ కలిగిన కార్లు - ధర రూ.10 లక్షల కంటే తక్కువే..
భారీగా తగ్గిన డేటా ఆఫర్ల బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి
జియో రాకతో అన్ని కంపెనీలు తమ కష్టమర్ల కోసం డేటా ఆఫర్లను భారీగా తగ్గించాయి. మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా డేటా ఆఫర్ల గురించే చర్చ జరుగుతోంది. దిగ్గజ టెల్కోలు సంవత్సరానికి సరిపడా డేటా ఆఫర్లను ఒక్కసారే ప్రకటించాయి. ఈ నేఫథ్యంలో మార్కెట్లో దొరుకుతున్న బెస్ట్ డేటా ఆఫర్స్ ఏంటో ఈకంపెనీ మంచి ఆఫర్ ఇస్తుందో అనే విషయాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
మరో షాక్..రూపాయికే 300 నిమిషాల 4జీ డాటా కాల్స్..ఎక్కడంటే...?
వొడాఫోన్
297 రూపాయలకు 1జిబి 3జి 4జి డేటాను అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటితో ఈ ఆఫర్ లభిస్తోంది. దీంతో పాటు రూ. 3861లకు 13 జిబి డేటాను 13 నెలల వ్యాలిడిటితో అందిస్తోంది.
బిఎస్ఎన్ఎల్
ఈ కంపెనీ కూడా ఇతర కంపెనీలకు పోటా పోటీగా ఆపర్లను ప్రకటించింది. రూ. 198కే 1జిబి 3జి డేటాను ఇస్తోంది. ఇక రూ. 2574తో 13 జిబి డేటాను వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తోంది.
ఐడియా
ఐడియా కూడా ఇతర కంపెనీలకు ధీటుగానే ఆపర్లు ప్రకటించింది. రూ. 249 కే 1జిబి డేటాను అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటి ఉంటుంది.రూ. 3237 తో 13 జిబిని వన్ ఇయర్ వ్యాలిడిటితో అందిస్తోంది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్
రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబాని ఢిల్లీలోని వినియోగదారుల కోసం రూపాయికే 300 నిమిషాల 4జీ డాటాను తీసుకొచ్చారు.30రోజులపాటు వర్తించేలా ఒక్కరూపాయి కే 300 నిమిషాల 4జీ డాటాకాలింగ్ సదుపాయాన్ని ప్రకటించింది. Call Drops Se Chutkaara పేరుతో ఈ ఆఫర్ ను దేశ రాజధాని ఢిల్లీలోని వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. త్వరలో దేశం మొత్తానికి విస్తరించే అవకాశం ఉంది.
ఎయిర్ టెల్
ఎయిర్ లెట్ ఈ మధ్య ప్రవేశపెట్టిన ఆఫర్ సామాన్యుల కన్నా కార్పోరేట్లకే ఎక్కువ లబ్ది కలిగిస్తోంది.కేవలం రూ.51 కే జీబీ 3జీ లేదా 4జీ డేటా ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే దీనికోసం వినియోగారులు ముందుగా రూ.1498 రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా 1 జీబీ 3 జీ లేదా 4జీ డేటా 28 రోజుల వరకు ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత రూ. 51కే ఒక జీబీ 3జీ లేదా 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ 12 నెలల వరకు వర్తించనుంది.
ఎయిర్ టెల్
ఈ కాలంలో ఎన్నిసార్లయినా రూ.51కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాదు రూ.748 రీచార్జ్ చేసుకుంటే ఆరు నెలల వరకు ఎన్నిసార్లయినా రూ.99 కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చంటూ మరో ఆఫర్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం 28 రోజుల వాలిడిటీతో రూ.259కి ఒక జీబీ 4జీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే.
జియో
జియో 90 రోజుల ప్రివ్యూ ఆఫర్ తో అన్ లిమిటెడ్ డేటాను అందిస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470