Just In
- 23 min ago Sony నుంచి కొత్త స్మార్ట్ఫోన్, May 17 న లాంచ్ ! లీక్ అయిన స్పెసిఫికేషన్ల వివరాలు
- 1 hr ago 6.7 అంగుళాల డిస్ప్లే, 8GB ర్యామ్ వన్ప్లస్ నార్డ్ CE 3 స్మార్ట్ఫోన్పై మరోసారి డిస్కౌంట్ ఆఫర్..!
- 2 hrs ago Google Pixel 8a ధర వివరాలు లీక్! డిజైన్, స్పెసిఫికేషన్లు కూడా! లాంచ్ ఎప్పుడంటే
- 24 hrs ago TCL నుంచి 65 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది! ప్రత్యేకత ఏంటి? ధర వివరాలు
Don't Miss
- Finance IPO News: తొలిరోజే ఐపీవో 100 శాతం రాబడి.. నిమిషాల్లోనే పైసల్ డబుల్.. ఇన్వెస్టర్స్ హ్యాపీ..
- News Maldives: మాల్దీవుల ఎన్నికల్లో సంచలనం-భారత్ వ్యతిరేక అధ్యక్షుడికే మళ్లీ పగ్గాలు..!
- Sports సరికొత్త రికార్డు సృష్టించిన ఐపీఎల్ స్టార్: బుమ్రా కూడా దిగదుడుపే
- Travel Summer Destination : జమ్మూలోని ఈ ప్రదేశాన్ని వేసవిలో తప్పక సందర్శించాల్సిందే..!
- Automobiles ప్రముఖ నటి మనసుదోచిన టయోటా కారు ఇదే!.. ధర ఎంతంటే?
- Movies Tillu Square Day 24 Collections 150 కోట్ల క్లబ్లో టిల్లు స్క్వేర్.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డు
- Lifestyle త్వరలోనే ఆవుపాల కన్నా ఒంటెపాలకే డిమాండ్.. ఎన్నో కారణాలు..
జియో ఉచితానికి ఇకపై ముగింపు ! టెల్కోలకు ఊపిరి
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం మార్కెట్ భారీ కుదుపులకి లోనైన సంగతి తెలిసిందే.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం మార్కెట్ భారీ కుదుపులకి లోనైన సంగతి తెలిసిందే. ధరల యుద్ధంతో టెలికాం దిగ్గజాలను ఇది అతలాకుతలం చేసింది. ఇక ఈ వార్కు తెరపడబోతుందట.
గెలాక్సీ ఎస్7,ఎస్7 ఎడ్జ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్
తుది దశల్లోకి
రిలయన్స్ జియో తెరతీసిన ధరల యుద్ధం తుది దశల్లోకి చేరుకుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది.
మార్జిన్లను ఆర్జించడంపైనే
వచ్చే 12-18 నెలలో జియో పోటీ వ్యూహాన్ని మార్చి వేస్తుందని, ఇక రెవెన్యూలు, మార్జిన్లను ఆర్జించడంపైనే జియో ఫోకస్ చేస్తుందని, దీంతో ముఖేష్ అంబానీ ఉచితాలకు ఇక ముగింపుకు వస్తుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అంచనావేస్తోంది.
జియో జీవితకాలం కొనసాగించలేదని
భారీ డిస్కౌంట్స్, ఉచిత ఆఫర్లను జియో జీవితకాలం కొనసాగించలేదని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనాలిస్ట్ అశుతోష్ శర్మ చెప్పారు.
నగదు నిల్వల కోసం తీవ్రంగా శ్రమించారని
జియో తెరతీసిన ఈ గేమ్లో పాల్గొన్న పోటీదారులందరూ రెవెన్యూలు, లాభాలు, నగదు నిల్వల కోసం తీవ్రంగా శ్రమించారని ఈ రేటింగ్ ఏజెన్సీ చెప్పింది.
జియో దెబ్బకు
జియో దెబ్బకు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలు కూడా ఉచిత వాయిస్ కాల్స్, తక్కువ డేటా ఆఫర్లను తీసుకొచ్చాయి.
వారి మార్కెట్ స్థానాన్ని కాపాడుకోవడానికి
రెవెన్యూలు, లాభాలు తక్కువ ఉన్నప్పటికీ, వారి మార్కెట్ స్థానాన్ని కాపాడుకోవడానికి అన్ని కంపెనీలు తీవ్రంగా ప్రయత్నించాయి. దీంతో కన్సాలిడేషన్ ఏర్పడింది.
టెలినార్ను ఎయిర్టెల్
వొడాఫోన్ ఇండియా, ఐడియాలు విలీనం ప్రక్రియలో ఉండగా.. టెలినార్ను ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. ఇక ఆర్కామ్, ఎంటీఎస్, ఎయిర్సెల్లు కూడా ఇలానే ఉన్నాయి.
కేవలం మూడు సంస్థలే
ఈ కన్సాలిడేట్లో కేవలం మూడు సంస్థలే అంటే వొడాఫోన్-ఐడియా విలీన సంస్థ, ఎయిర్టెల్, జియోలే 75-85 శాతం ఇండస్ట్రీ రెవెన్యూలను సొంతం చేసుకోనున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనావేస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470