Home
News

జియో మరో మైలురాయి

టెలికం రంగంలో ఇటీవల అడుగు పె ట్టిన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దూ సుకుపోతున్నది.

By Hazarath

టెలికం రంగంలో ఇటీవల అడుగు పె ట్టిన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దూసుకుపోతున్నది. ఈ నెలాఖరుతో ఉచిత సేవలు ముగుస్తుండటంతో కంపెనీ 5 కోట్ల మంది చెల్లింపు వినియోగదారులను సొంతం చేసుకున్నది. జియోలో ఇప్పటి వరకు చేరిన 10 కోట్ల మంది కస్టమర్లలో సగం మంది ప్రైమ్ విభాగంలో చేరినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉచిత కాల్స్, ఉచిత డాటాతో కూడిన ప్రత్యేక ఆఫర్ ఈ నెల 31తో ముగుస్తున్న నేపథ్యంలో జియో ప్రైమ్‌కు అప్‌గ్రేడ్ అవ్వడానికి రూ.99తో రీచార్జి చేసుకోవాలని సంస్థ ఇదివరకే సూచించింది.

అదరగొడుతున్న ఆండ్రాయిడ్ O ఫీచర్లు

30 శాతం మంది

30 శాతం మంది

పరిశ్రమ వర్గాల ప్రకారం.. జియోకున్న 10-10.5 కోట్ల మంది కస్టమర్లలో దాదాపు 30 శాతం మంది రెండో కనెక్షన్‌ కింద జియోను తీసుకున్నారట.

మూడింట రెండు వంతులు

మూడింట రెండు వంతులు

మిగిలిన 7 కోట్ల మంది కస్టమర్లలో కనీసం మూడింట రెండు వంతులు జియో ప్రైమ్‌ సభ్యత్వం తీసుకునే విధంగా రిలయన్స్‌ ప్రచారం చేస్తోంది.

ఈ నెల 31తో గడువు పూర్తి

ఈ నెల 31తో గడువు పూర్తి

హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ కింద ఆర్‌జియో ఉచితంగా ఇస్తున్న వాయిస్‌, డేటా సర్వీసుల గడువు ఈ నెల 31తో పూర్తికానుంది. అదే విధంగా జియో ప్రైమ్‌ సభ్యులుగా మారే గడువు కూడా ఈ తేదీతోనే ముగుస్తుంది.

వన్‌టైమ్‌ చార్జీ కింద 99 రూపాయలు

వన్‌టైమ్‌ చార్జీ కింద 99 రూపాయలు

ఈ నేపథ్యంలో ఏడాది పాటు జియోకు సంబంధించిన పలు ఉచిత సర్వీసులను పొందడానికి వన్‌టైమ్‌ చార్జీ కింద 99 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

జియో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్

జియో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio is close to reaching 50 million paid users Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X