Just In
- 9 hrs ago OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 11 hrs ago వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 12 hrs ago యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 12 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఐటి సెజ్ భూముల విషయంలో ప్రభుత్వం అలసత్వం
ఆయా కంపెనీల నుండి ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ భూములు వెనుకకు తీసుకోవడం వల్ల మొత్తం హైదరాబాద్ ఐటి ఇండస్ట్రీకే పెద్ద నష్టం వాటిల్లుతుందని సాప్ట్ మేనర్లో గవర్నమెంట్ డీల్ చేస్తుంది. గవర్నమెంట్ ఆయా కంపెనీలకు నోటీసులు పంపినప్పటికీ వారి చేత కంపెనీలను స్దాపించడం కోసం రెండు సార్లు రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ మీటింగ్స్లలో గవర్నమెంట్ నిర్ణయించుకుందేమిటంటే వారి వద్ద నుండి భూమిని తీసుకోవడం కంటే మరి కొంత కాలం కంపెనీలకు గడువుని ఇవ్వడం మంచిదని నిర్ణయించుకోవడం జిరిగింది.
దీనికి సంబంధించి ఐటి డిపార్ట్ మెంట్ ఆఫీసియల్ మాట్లాడుతూ మేము ఇచ్చిన భూములలో కంపెనీలు వాటి యొక్క సంస్దలను స్దాపించడానికి మరి కొంత కాలం గడువు ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఒకసారి ఇచ్చిన భూమిని కంపెనీల నుండి తీసుకుంటే దాని ఎఫెక్టు మొత్తం ఐటి పరిశ్రమపై పడుతుందనే ఉద్దేశ్యంతో గడువు ఇవ్వడం జరిగిందన్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470